chitika

Flag Counter

chitika

Search This Blog

Thursday 25 September 2014

TELUGU MAHABHARATHA STORIES - WHAT IS AKSHOUHINI ? THE TERM USED FOR MAHABHARATHA BATTLE


అక్షౌహిణి అంటే?

మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే, అక్షౌహిని అంటే ఎంత అనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడం అందరికి సాధ్యం కాదు. ఈ సంఖ్యను నిఘంటువులు తెలియజేస్తున్నా, అది బహిస్స్వరూపం మాత్రమే, పరిపూర్ణ స్వరూపం చాలా మందికి తెలియదు.

మహాభారత ఆఇ పర్వంలోని ప్రథమాశ్వాసంలో ఎనభైయువ పద్యంలో నన్నయ్య అక్షౌహిణి స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు.

సీ!! వరరథి మొక్కండు వారన మొక్కండు

తురగముల్ మూడు కాల్వరున్ నేవు

రమ సంఖ్య గలయది యగు బత్తి:

యది త్రిగుణంబైన సేనాముఖంబు:

దీని త్రిరుణంబు గల్మంబు, దీని మమ్మడుగగు

గుణము, తద్గనము త్రిగుణీతమైన

వాహినయగు దాని వడి మూట గణియింప

బౄతననాబరగు దతౄతన మూట

ఆ!! గునీతమైన జము వగున్ : మరి దానిము

మ్మడుగనీకిని సమాఖ్యనొనరు:

నదియుబదియడుంగులైన నక్షౌహిణి

యౌనిరంతర ప్రమాను సంఖ్య.

అంటే ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలిసిన సైన్యానికి ‘పత్తీ అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖమూ అంటారు. దీనికి మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు.

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మమూ అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణమూ ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహినీ. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.

వాహినికి మూడు రెట్లు ‘పౄతనా ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లుంటారు. పౄతనకు మూడు రెట్లు ‘చమువూ ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

చముకు మూడు రెట్లు ‘అనీకినీ. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణీ అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం ఏదు అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక ఏకము. ఎనింది ఏకములు ఒక కోటి (ఈ కోటి వేరు), ఎనిమిది కోట్లు ఒక శంఖము, ఎనిమిది శంఖములు ఒక కుముదము, ఎనిమిది కుముదములు ఒక పద్మము, ఎనిమిది పద్మములు ఒక నాడి, ఎనిమిది నాడులు ఒక సముద్రము, ఎనిమిది సముద్రాలు ఒక వెల్లువ. అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద వున్నట్లుగా కంబరామాయణం చెబుతుంది. అంటే సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలో 67 కోట్ల మంది సైన్యాధిపతులు. వీరికి నీలుడు అధిపతి. అక్షౌహిణికి ఇంత కథ ఉన్నది.

DURING FESTIVAL TIME, WHY OIL SHOULD NOT BE USED FOR HAIR AND BODY


ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరిరానికి నూనే ఎందుకు రాసుకోకూడదు?

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిస్తున్న రోజులలో తలకు మరియు దేహానికి నూనే రాసి స్నానం చేయకూడదు.

నూనెనూ అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది? దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి ఉంది.

శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్లూ ఓ తెజోవలయం ఏర్పడుతుంది.ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

DASARA FESTIVAL ARTICLE - WHO ARE SAPTAMATRUKALU - DETAILED INFORMATION IN TELUGU


సప్తమాతృకలు

సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.

పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.

1. బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.

2. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.

3. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.

4. వైష్ణవి: విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహన్నని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.

5. వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.

6. నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.

7. ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

– ఇవీ సప్తమాతృకలు. అంటే స్ర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.

ఇలా ‘సర్వంశక్తిమయం’ అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

Tuesday 23 September 2014

BOLLYWOOD QUEEN KAREENA KAPOOR IN ROSE / PINK SAREE PICS



TRADITIONAL PINK - GOLD SAREE


HOT KAVYA SINGH IN ROSE PLAIN SAREE


PURE PLAIN ROSE SAREE


FESTIVAL WEAR PINK SAREE


TRANSPARANT PINK/ROSE DESIGNER SAREES






South Actress Nisha Agarwal hot pink transparent jute net saree


TRADITIONAL PATTU PARIKINI


FESTIVAL PATTU PARIKINILU FOR FEMALE KIDS


DASARA FESTIVAL PATTU PARIKINILU - ORANGE AND GREEN FLORAL COLORS







INDIAN FEMALE BLUE PATTU PARIKINI


Monday 22 September 2014

CELLPHONE CARE


MISLEAD


FAKE CURRENCY


UNDER TRAIL


PARIJATHAM PARANKUSAM


DIRECTOR'S CUT


REVERSE GEAR


ONIONS PRAYER BANNED


PARTY CHANGE


MODERN HUSBAND


Thursday 18 September 2014

LORD SRI SAI BABA MORNING PRAYER


స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్ర వాసాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్ || స్వామి ||

లోక నాథాయ భక్తలోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళమ్ || స్వామి ||

భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళమ్ || స్వామి ||

సత్య తత్వ బోధకాయ సాధు వేషాయతే
నిత్య మంగళదాయకాయ నిత్య మంగళమ్ || స్వామి ||

మహిత మంగళమ్! మహిత మంగళమ్!
మ హి త మం గ ళ మ్!

SIMPLE KITCHEN TIPS FOR HEALTH


GODDESS GOWRI MATHA PRAYER


గౌరి గౌరి గౌరి గౌరి గురు రూపిణి
మేరు చక్ర శిఖర బిందు మధ్య వాసినీ

రూపులేదు పేరులేదు మొదట నీకు
ఎవ్వదెరుగు పరమమైన నీదు సోకు
అవధిలేని శక్తివై అలరు నీకు
కరుణయున్న దొక్కటే మొదటి రేకు

నీదు కరుణ వల్ల జీవులెల్ల పుట్టిరి
పొగరు వల్ల చీకటిలో కన్ను పెట్టిరి
అపుడు నీవు తెల్లనైన తల్లివైతివి
చల్లనైన గుండె గలిగి గౌరి వైతివి ..

Monday 15 September 2014

Catherine Tresa IN BEAUTIFUL BLUE SHORT MODERN DRESS


DASARA FESTIVAL WOMEN PATTU SAREE


DASARA FESTIVAL WOMEN FASHION DESIGNER BLOUSES COLLECTION-2


DASARA FESTIVAL WOMEN FASHION DESIGNER BLOUSES COLLECTION-1


FULL MEALS


HOW TO PRAY ALL GODS AT ONE TIME ?


సకల దేవతామూర్తులకు ఎలా పూజ చేయాలో మీకు తెలుసా?

దేవతామూర్తులకు ఎలా పూజ చేయాలో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా ఉన్నారని తలచి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి. పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకోవాలి. తూర్పుముఖముగా కానీ, ఉత్తరముఖముగా గానీ కూర్చొని దైవారాధన చేయాలి. చేయవలెను. మనకు ఎదురుముఖముగా ఆరాధ్య దైవము ఉండాలి. అంటే దక్షిణముఖముగా గానీ, పశ్చిమ ముఖముగా గానీ ఆరాధ్య మూర్తులుండవచ్చును. స్నానము చేసి విభూదియో, తిరునామమో, తిలకమో పెట్టుకొని ఆసనముపై కూర్చొనవలెను. ఘంటా నాదంతో దీపారధన, భూత శుద్దికొరకు మంత్రము చెప్పి, నీళ్ళు చల్లాలి. ఆచమన మంత్రాలతో నీటిని స్వీకరించాలి. ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పి, కలశారాధన, ధ్యానము, ఆవాహన, సాన్నిధ్య ప్రార్ధన, ఆసనము పాధ్యము, ఆర్ఘ్యము, స్నానము, వస్త్రము, ఉత్తరీయము, తిలకం, యఙ్ఞోపవీతము, గంధము, పుష్పము, ఆభరణము, ధూపం, దీపం, మధుపర్కం, నైవేధ్యం(అవార), మహానైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఫల సమర్పణం, పుష్పాంజలీ, ఆత్మ ప్రదక్షిణ, క్షమాప్రార్ధనం, తీర్ధ ప్రాసనం (అకార మృత్యుహారం శ్లోకంతో) ఇవన్నీ పూజా ప్రకరణములు. తీర్ధం స్వీకరించడంతో పూజా సమాప్తం జరుగుతుంది. ఇంకా విశేషోపచారాలతొ భగవంతుడు పరిపూర్ణ ఆనందం చెందుతాడు. చత్రం, చామరం, నృత్యం, గీతం, వాద్యంలతో బాటు సమస్త రాజోపచారాలు కూడా ఆయనకు చేయాలి. అప్పుడు దేవిగానీ దైవముగానీ (పురుషుడు) అనుగ్రహించి ఇష్టాఇష్టాలను తీర్చి సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు.

My Blog List

chitika